నిజాంపేటలో హనుమాన్ శోభాయాత్ర

84చూసినవారు
నిజాంపేటలో హనుమాన్ శోభాయాత్ర
నిజాంపేట్ లో శ్రీనివాస్ కాలనీలో అభయాంజనేయ స్వామి టెంపుల్ లో బుధవారం హనుమన్ శోభాయాత్ర ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆది, సురేష్, పరుచూరి శ్రీను, మేడారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్