హైదరాబాద్: రేషన్ కార్డులపై ఆరోజే క్లారిటీ

58చూసినవారు
హైదరాబాద్: రేషన్ కార్డులపై ఆరోజే క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 23న భేటీ కానుంది. సచివాలయంలో 23న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుందని అధికారులు గురువారం తెలిపారు. ఈ సమావేశంలో మూసీ ప్రాజెక్టు, ధరణి, హెల్త్, రేషన్ కార్డులు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది.

సంబంధిత పోస్ట్