గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు

78చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీనగర్‌లో కట్టెబోయిన రమేష్ యాదవ్ అనే గంజాయి వ్యాపారిని విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఎస్ఓటి బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ 75 వేలు విలువైన 03 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కట్టెబోయిన రమేష్ భద్రాచలం నుండి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్