దుర్గాదేవి అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారు

77చూసినవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పండితులు అమ్మవారిని వివిధ రకాల పండ్లతో చూడముచ్చటగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్