సీతాఫల్మండిలో పర్యటించిన కిషన్ రెడ్డి

1492చూసినవారు
సీతాఫల్మండి డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం పర్యటించారు. బాపన్ బస్తి, చిలకలగూడ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్