రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను తొలగించిన కంటోన్మెంట్ అధికారులు

559చూసినవారు
కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కంటోన్మెంట్ అధికారులు తొలగించారు. ఈ మేరకు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నానగర్ లో పాల్గొననున్న సభలో ఫ్లెక్సీలను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం మూలంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటితో తొలగించినట్లు కంటోన్మెంట్ ఆర్వో మధుకర్ నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్