ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చు. పదో తరగతిలో 18,185 మంది(55.81 శాతం), ఇంటర్లో 48,377 మంది (65.77శాతం) ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. >>SHARE IT