ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో విజయదశమి ఉత్సవ వేడుకలు

77చూసినవారు
వెస్ట్ మారేడు పల్లి షినాయ్ గార్డెన్స్ లో ఆదివారం ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో ఘనంగా విజయదశమి ఉత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల నేతలు, మహిళలు, యువకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్