కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యం: దానం నాగేందర్

56చూసినవారు
సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తార్నాక డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, పార్లమెంటులో కూడా కాంగ్రెస్ ఉంటే వేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారేంటీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్