అర్చిబిషప్ దీవెనలు అందుకున్న పద్మారావు గౌడ్

67చూసినవారు
అర్చిబిషప్  దీవెనలు అందుకున్న పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి, శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చిబిషప్ కార్డినల్ పూల ఆంధోనీ ని కలుసుకొని ఆయన దీవెనలు అందుకున్నారు. గురువారం సికింద్రాబాద్ లోని బిషప్ హౌస్ కు చేరుకొని కార్డినల్ పూల అంథోనితో పద్మారావు గౌడ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్