హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు
By sunitha 60చూసినవారుహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెరిగాయి. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు రూ.2.34 నుంచి రూ.2.44కు పెంచారు. మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్కు రూ.15.09 నుంచి రూ.15.78కి పెరిగింది.