మాజీ ఎమ్మెల్యే కుమారులపై కేసు నమోదు

75చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కుమారులపై కేసు నమోదు
షాద్‌నగర్ కేశంపేట పోలీస్‌ స్టేషన్‌లో 10 మంది బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధులకు ఆటంకం కలిగించారని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ కుమారులు కేశంపేట మండలం మాజీ ఎంపీపీ వై రవియాదవ్‌, అంజయ్య యాదవ్ చిన్న కుమారుడు వై. మురళీయాదవ్‌ పై కేసు నమోదైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్