బైక్ అదుపు తప్పి బోల్తా

71చూసినవారు
బైక్ అదుపు తప్పి బోల్తా
బైక్ బోల్తా పడిన సంఘటనలో పీఏసీఎస్ డైరెక్టర్ కు తీవ్ర గాయాలైన ఘటన తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. అంతారం గ్రామానికి చెందిన పెండ్యా నర్సింహులు ఎల్మకన్నె సహకార సంఘంలో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అంతారం నుంచి బైక్ పై ఆస్పత్రికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్