ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో వెంటనే కలపాలి: గడ్డం శ్రీరామ్

56చూసినవారు
భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. గురువారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఐదు ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులు సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని ఐదు మండలాలు ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్