మున్నూరు కాపులకు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం

1545చూసినవారు
గత ప్రభుత్వం కంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మున్నూరు కాపులకు కూడా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు రాష్ట్ర సంఘాలు, 33 జిల్లాల అద్యక్ష, కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్