క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతి ప్రధానం

59చూసినవారు
ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సిఎ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్రికెట్ టీం, చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి 25లక్షల నగదు హెచ్ సిఎ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు బహుమతిని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్