నాచారం డివిజన్ లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన రజినీ రెడ్డి

67చూసినవారు
నాచారం డివిజన్ లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన రజినీ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజినీ రెడ్డి నాచారం ఎరుకల బస్తి లో గడపగడపకు వెళ్లి బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఐదు సంవత్సరాలు ఇదే నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నేడు ముఖ్యమంత్రి అయినా కూడా మల్కాజ్ గిరి నియోజకవర్గం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు.

సంబంధిత పోస్ట్