పూజలో పాల్గొన్న రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు

78చూసినవారు
పూజలో పాల్గొన్న రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శ్రీరామ కాలనీ లో వినాయక మండపం లో రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు (ఉప్పల్ కార్పొరేటర్ )ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మండపం నిర్వాహకులు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్