105 మంది నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పతకం

574చూసినవారు
తెలుగు యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్ 105 మంది నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పతకం క్రింద, ఓయూ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా నిరుపేద ఆడపిల్లలకు ఖాతాను ఓపెన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి, యుపిఎస్సి ర్యాంకర్స్ పాల్గొన్నారు. 2006లో యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ ఇప్పటి వరకు రెండు లక్షల మందికి సహాయం చేశాం అని నర్సింహా రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్