ఓయూలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

63చూసినవారు
సామాజిక న్యాయనికి బాటలు వేసిన పార్టీ తెలుగు దేశం పార్టి అని చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఓయూ పీహెచ్డీ విద్యార్థి తలారి. శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట తెదేపా 42వ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వెజ్ బిర్యానీ ఫ్యాకేట్స్ పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్