బీసీ కుల గణన ప్రక్రియను కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

67చూసినవారు
బీసీ కుల గణన ప్రక్రియను కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీలకు హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని బీసీల కులగణన ప్రారంభిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న దానికి సంబంధించినటువంటి విధివిధానాల అమలు చేయకుండా తాత్సారం చేస్తూ బీసీలను మోసం చేసే పని చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్