"భగత్ సింగ్ జయంతి వేడుకలు.. యువకుల రక్తదానం"

67చూసినవారు
"భగత్ సింగ్ జయంతి వేడుకలు.. యువకుల రక్తదానం"
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహం దగ్గర భగత్ సింగ్ జయంతి సందర్భంగా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ యోజన సంఘం సభ్యులు శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 30 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శాంతి రంగ్య నాయక్, మాజీ ఎంపీటీసీ వేణు గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, యువజన సంఘం అధ్యక్షులు యాదగిరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్