సూర్య నాయక్ తండాలో చోరీ

61చూసినవారు
సూర్య నాయక్ తండాలో చోరీ
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సూర్య నాయక్ తండా లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎస్సై అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. గోబ్రా నాయక్ అనే రైతు తన భార్య మృతి చెందటంతో పండితుల సూచనలతో కొన్ని నెలల పాటు వేరే ఇంటిలో ఉంటున్నాడు. సొంత ఇంటి వైపు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 4 తులాల బంగారం 20 తులాల వెండి పోయినట్లు బాధితుడు తెలిపాడు.

సంబంధిత పోస్ట్