నాళాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలి

70చూసినవారు
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని త్యాగరాజ నగర్ కాలనీ వద్ద జరుగుతున్న నాలా పూడికతీత పనులను ఎల్బీనగర్ జోన్ సుప్రిండెంట్ ఇంజనీర్ అశోక్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కాలువలు, నాళాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలని సూచించారు. నాళాలు పూడికతీత పనులను వేగవంతం చేస్తే ఎంత వర్షం వచ్చినా వర్షపు నీరు సాఫీగా వెళ్లేటట్టు చేయొచ్చని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్