కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

58చూసినవారు
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులు, మహిళలు, యూత్‌ టార్గెట్‌గా ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. శాసనసభ ఎన్నికల్లో డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన అనేక హామీలను ముందుగా కాంగ్రెస్ అమలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్