పాతబస్తీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ

76చూసినవారు
పత్తర్ గట్టి డివిజన్ పరిధిలోని మాతాకీ కిడ్కి ప్రాంతంలో గత 15 రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లుతొంది. రోడ్డుపై మురుగు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు, వ్యాపారస్తులు వాపోతున్నారు. సంభందిత సిబ్బందికి సమాచారం అందించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్