కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన
భారత్ జోడో న్యాయ్ యాత్ర మేఘాలయాకు చేరుకుంది. ఈ క్రమంలో అక్కడి
చిరు వ్యాపారులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. రోడ్డు పక్కనే పైనాపిల్స్ అమ్ముతున్న ఓ మహిళ దగ్గరికి వెళ్లారు. వారి దగ్గర ఉన్న పైనాపిల్ కొసి రుచి చూశారు. తన జీవితం మొత్తంలో ఇంత రుచికరమైన పైనాపిల్లను ఎప్పుడూ తినలేదన్నారు.