మూసీ నదిని బాగు చేస్తే ప్రతిపక్షాలకు నొప్పేంటి: సీఎం రేవంత్ రెడ్డి

80చూసినవారు
మూసీ నదిని బాగు చేస్తే ప్రతిపక్షాలకు నొప్పేంటి: సీఎం రేవంత్ రెడ్డి
మూసీ నదిని బాగు చేస్తే ప్రతిపక్షాలకు నొప్పి ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గంగా, సరస్వతి, యమునా, కృష్ణా, గోదావరి నదుల పేర్లను పిల్లలకు పెట్టుకునే తల్లిదండ్రులు.. మూసీ నది పేరును ఎందుకు పెట్టుకోవడం లేదో ఆలోచన చేయాలని అన్నారు. కాళేశ్వరం కోసం రూ. లక్ష కోట్లు నీళ్లలో పోసిన కేసీఆర్.. మూసీ అభివృద్ధికి కనీసం రూ.5వేల కోట్లు ఖర్చు చేయలేరని విమర్శించారు.

సంబంధిత పోస్ట్