క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (వీడియో)

69చూసినవారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ‌ అమ్మవారిని ఆదివారం ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులలో క‌న‌క‌దుర్గ‌మ్మ‌ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. శరన్నవరాత్రుల మొదటి రోజు గోవింద మాల వేసుకున్నానని.. 21 రోజుల పాటు ఆ దీక్ష‌ను కొనసాగిస్తానని పేర్కొన్నారు. రామ్‌చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' మూవీని క్రిస్మస్‌కి విడుదల చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్