అలా జరిగితే కేసీఆర్ వ్యక్తిగతంగా హాజరవ్వాలి: కమీషన్

552చూసినవారు
అలా జరిగితే కేసీఆర్ వ్యక్తిగతంగా హాజరవ్వాలి: కమీషన్
నోటీసులపై కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అవకతవకలను వెలికితీయాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ప్రభుత్వం నియమించింది.

సంబంధిత పోస్ట్