ఈవీఎం సడెన్‌గా మొరాయిస్తే ?

79చూసినవారు
ఈవీఎం సడెన్‌గా మొరాయిస్తే ?
ఎన్నికల వేళ ఓటింగ్ జరుగుతుండగా ఈవీఎం అకస్మాత్తుగా పని చేయకపోతే వెంటనే కొత్త బ్యాలెట్ యూనిట్‌ను అక్కడికి పంపిస్తారు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్‌లోనూ నమోదై ఉంటాయి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పులూ అందుబాటులో ఉంటాయి. కౌంటింగ్ రోజున అన్ని ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. బ్యాటరీ సాయంతో నడిచే ఈవీఎంలను విద్యుత్ లేని ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు.

సంబంధిత పోస్ట్