పక్షులకు వడదెబ్బ.. ఈ ఆస్పత్రిలో స్పెషల్ ట్రిట్మెంట్!

71చూసినవారు
పక్షులకు వడదెబ్బ.. ఈ ఆస్పత్రిలో స్పెషల్ ట్రిట్మెంట్!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులే కాదు వన్యప్రాణులూ తల్లడిల్లిపోతున్నాయి. వేడి గాలుల తీవ్రతకు ఇబ్బందిపడుతున్న పక్షుల సంరక్షణకు ఢిల్లీలోని చాందినీ చౌక్​లో ఉన్న ఛారిటీ బర్డ్స్​ ఆస్పత్రి​ నడుం కట్టింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, వ్యాధుల బారిన పడి ఆస్పత్రికి తీసుకొచ్చిన పక్షులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోజు రోజుకీ ఎండ తీవ్రత ఎక్కువవుతుండటంతో పక్షుల కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్