నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు అస్వస్థత.. ఫుడ్‌ కాంట్రాక్టర్లపై ప్రభుత్వం వేటు

51చూసినవారు
నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు అస్వస్థత.. ఫుడ్‌ కాంట్రాక్టర్లపై ప్రభుత్వం వేటు
నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో ఇటీవల దాదాపు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఫైన్‌ కేటరింగ్‌ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీల సేవల్ని తక్షణం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌ లిస్టులో ఉంచాలని, క్రిమినల్‌ చర్యలను ప్రారంభించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్