కస్టడీ పెంపు.. కవిత కీలక వ్యాఖ్యలు (వీడియో)

29719చూసినవారు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్ ను వారం రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు పొడగించింది. కోర్టుకు హాజరైన సమయంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు.. మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాను' అని విజ్ఞప్తి చేశారు. అయితే కుట్ర పూరితంగానే కవితను.. బీజేపీ జైల్లో పెట్టించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం?

సంబంధిత పోస్ట్