పెరిగిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

67చూసినవారు
పెరిగిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు
స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల మార్కెట్లో డిమాండ్‌ కొనసాగడం వల్ల ఫిబ్రవరిలో హోల్‌సేల్ ప్యాసింజర్‌ వాహనాలు పెరిగాయని ఇండస్ట్రీ బాడీ SIAM మంగళవారం తెలిపింది. ఫిబ్రవరిలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 35% పెరిగి 15,20,761 యూనిట్లకు చేరుకోగా.. గతేడాది ఇదే నెలలో 11,29,661 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మూడు చక్రాల వాహనాల అమ్మకాలు గతేడాది ఫిబ్రవరిలో 50,382 యూనిట్లు కాగా.. గత నెలలో 54,584 యూనిట్లకు పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్