భారతదేశపు ‘బెస్ట్ పోస్ట్‌మ్యాన్’ కన్నుమూత

1081చూసినవారు
భారతదేశపు ‘బెస్ట్ పోస్ట్‌మ్యాన్’ కన్నుమూత
దేశంలోనే 'బెస్ట్ పోస్ట్ మ్యాన్'గా గుర్తింపు పొందిన విక్టర్ ధనరాజ్ (90) కన్నుమూశారు. 1988లో, ప్రభుత్వం అతని అంకితభావానికి మెచ్చి భారతదేశపు అత్యుత్తమ పోస్ట్‌మ్యాన్‌గా గుర్తించింది. బెంగుళూరుకు చెందిన ధనరాజ్ 1952లో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.1992లో రిటైర్ అయ్యారు.ఇదిలా ఉంటే.. ఆయన ధరించిన యూనిఫాంను పోస్టల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినట్లు ఆయన కుమారుడు దీపక్ కుమార్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్