100 రోజుల పాలనను డైవర్ట్ చేసేందుకే 'లడ్డూ' అంశం: జగన్ (వీడియో)

56చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఒక్కొక్కటిగా రుజువు అవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే 100 రోజుల పాలనను కప్పిపుచ్చేందుకు 'లడ్డూ' అంశం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అయితే తిరుమల లడ్డూ విషయంలో గుడి పవిత్రతను దెబ్బతీసి, అడ్డగోలుగా దొరికిపోవడంతో దీన్ని డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అంశాన్ని లేవనెత్తరని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్