TG: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

73చూసినవారు
TG: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీ క్యాంపస్‌ హాస్టల్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని వర్ష (19) ఆత్మహత్య చేసుకుంది. గీతం ఇంజినీరింగ్‌ కాలేజీలో వర్ష బీ.టెక్(సీఎస్‌ఈ) థర్డ్ ఇయర్ చదువుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు. వర్ష స్వస్థలం అనంతపురంగా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్