భారత్ Vs పాక్ మ్యాచ్.. కట్టుదిట్టమైన భద్రత

84చూసినవారు
భారత్ Vs పాక్ మ్యాచ్.. కట్టుదిట్టమైన భద్రత
T20 ప్రపంచకప్ లో భాగంగా నేడు న్యూయార్క్ లోని నాసా కౌంటీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో ఇక్కడ జరిగిన అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యక్రమం కంటే కూడా.. ఇప్పుడు ఈ మ్యాచ్ కు ఎక్కువ మంది భద్రత సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్