నేడు విశాఖపట్నం వేదికగా
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్, గిల్, పాటిదార్, అయ్యర్, శ్రీకర్ భరత్ , అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా, ముఖేష్.
ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ , బెన్ ఫోక్స్, రెహాన్, టామ్ హార్ట్లీ, బషీర్, ఆండర్సన్.