ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన భారత మహిళా క్రికెటర్

62చూసినవారు
ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన భారత మహిళా క్రికెటర్
టీమిండియా స్టార్‌ బౌలర్ స్నేహ్‌ రాణా తన బౌలింగ్‌తో మరోసారి అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికాతో ఆడుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి సత్తా చాటింది. టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన టీమిండియా రెండో క్రీడాకారిణిగా స్నేహ్‌ రాణా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్