95 శాతం పింఛన్ పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం

78చూసినవారు
95 శాతం పింఛన్ పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఇవాళ ఒక్క రోజే 95 శాతం మేర పింఛన్ పంపిణీ పూర్తి చేశారు. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 94.15 శాతం మేర పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 61,60,825 లక్షల మంది పింఛన్ అందుకున్నారు. మిగిలిన వారికి మంగళవారం పింఛన్ అందజేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్