సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన్నా సెంచరీ చేసింది. 116 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు చేసింది. దీంతో భారత స్కోరు 42.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగులకు చేరింది. స్మృతికి దిప్త్ శర్మ (37) మాత్రమే తొడవడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.