IPL-2024: 20 వేల మంది పిల్లలకు ఫ్రీ ఎంట్రీ

590చూసినవారు
IPL-2024: 20 వేల మంది పిల్లలకు ఫ్రీ ఎంట్రీ
IPL-2024లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ముంబైలోని NGOల నుంచి 20వేల మంది పిల్లలకు ఉచింతంగా మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించనున్నారు. కాగా, 2010 నుంచి ప్రతి సీజన్‌లో ముంబైలో జరిగే ఓ మ్యాచ్‌ను 'అందరికీ విద్య, క్రీడల దినోత్సవం' గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్