విజయమ్మ, షర్మిలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

73చూసినవారు
విజయమ్మ, షర్మిలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వైఎస్ విజయమ్మ, షర్మిలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకానికి తెర లేపారని ఆయన ఆరోపించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘కొడుకుకి ఏపీ, కూతురుకి తెలంగాణ రాసిచ్చానని ఓ తల్లి చెప్పింది. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకి న్యాయం చేయలేదు. పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోంది.’ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్