రేపటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ

63చూసినవారు
రేపటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రేపటి నుంచి ఢిల్లీలో విచారణ ప్రారంభించనుంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేసేందుకు ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్