IPL: మ్యాచు మధ్యలో కుక్క.. ఆటకు అంతరాయం

1084చూసినవారు
ముంబై, గుజరాత్ మ్యాచ్ మధ్యలో ఓ కుక్క మైదానంలోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15 ఓవర్లో మూడు సార్లు ప్రవేశించింది. దీంతో మ్యాచుకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది కుక్కను బయటకు పంపించారు. అయితే మోడీ స్టేడియంలో ఇలా జరగడంపై ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్