నేటితో IPLకు 17 ఏళ్లు

52చూసినవారు
నేటితో IPLకు 17 ఏళ్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకొని 17వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇది ఏప్రిల్ 18, 2008లో మొదలైంది. ఈ లీగ్ ద్వారా కొన్ని వందల మంది టాలెంటెడ్ క్రికెటర్లు ప్రపంచానికి పరిచయమయ్యారు. IPL మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న క్రికెటర్లలో కొందరు ముఖ్యమైనవారు.. ధోనీ, కోహ్లి, రోహిత్, జడేజా, పియూష్ చావ్లా, మనీశ్ పాండే, శిఖర్ ధవన్, రహానే, దినేశ్ కార్తీక్, అశ్విన్‌లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్