ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహితో సహా చాలా మంది ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇలాహి తదితరులు ఓటు వేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.