పారాలింపిక్స్ లో తప్పుడు జెండా ఆవిష్కరించడంతో ఇరాన్ అథ్లెట్ సదేగ్ పై అనర్హత వేటు

83చూసినవారు
పారాలింపిక్స్ లో తప్పుడు జెండా ఆవిష్కరించడంతో ఇరాన్ అథ్లెట్ సదేగ్ పై అనర్హత వేటు
పారిస్ పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన ఇరాన్ అథ్లెట్ సదేగ్ బీత్ సయా అనర్హతకు గురయ్యాడు. దీంతో భారత జావెలిన్ త్రోయర్ నవదీప్ సాధించిన రజతాన్ని స్వర్ణంగా మార్పు చేశారు నిర్వాహకులు. ఈ మేరకు మొదటి షియా ఇమామ్ అయిన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ భార్య ఉమ్ అల్-బానిన్ కి సంబంధించిన జెండాను సదేగ్ ప్రదర్శించాడు. పోటీల్లో ఉల్లంఘన వల్ల ఎల్లో కార్డును పొందిన అతను, తప్పుడు జెండా ఆవిష్కరణ (రెండో ఉల్లంఘన)తో అనర్హతకు గురయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్